Header Banner

300 ఏళ్ల చరిత్ర.. పురాతన కట్టడం! టీటీడీ కీలక నిర్ణయం!

  Fri Jun 13, 2025 16:22        Devotional

తిరుమల చుట్టుపక్కల ఉన్న పురాతన కట్టడాల పరిరక్షణకు టీటీడీ (తిరుమల తిరుపతి దేవస్థానం) చర్యలు ప్రారంభించింది. ఇందులో భాగంగా అలిపిరిలోని 500 ఏళ్ల నాటి పాదాల మండపాన్ని పునరుద్ధరించేందుకు ప్రణాళికలు రూపొందించాయి. గతంలో ఈ మండపాన్ని తొలగించనున్నట్లు ప్రచారం జరిగినా, ప్రస్తుతం మాత్రం పురాతన శైలిలోనే పరిరక్షించాలని టీటీడీ నిర్ణయించింది. ఇటీవల ఆర్కియాలజీ సర్వే ఆఫ్ ఇండియా (ఏఎస్ఐ) మాజీ అధికారులు, నిపుణులు, దాతలు కలిసి మండపాన్ని పరిశీలించి, పునరుద్ధరణకు అవసరమైన పద్ధతులపై చర్చించారు. దీంతో పాదాల మండపానికి తగిన సంరక్షణ చర్యలు త్వరలో ప్రారంభమయ్యే అవకాశముంది.

 

ఇది కూడా చదవండి:  మరో రైల్వే లైన్ కు గ్రీన్ సిగ్నల్! 3 గంటల్లో సికింద్రాబాద్! రూట్ ఇదే...!

 

ఇక తిరుమలకు రాకపోకలు సాగించే ఘాట్ రోడ్డుల్లో మరమ్మత్తుల పనులు జరుగుతున్న నేపథ్యంలో, టీటీడీ భక్తులకు కొన్ని కీలక సూచనలు చేసింది. భక్తులు తిరుమల ప్రయాణాన్ని కనీసం గంట ముందుగానే ప్రారంభించాలనీ, ట్రాఫిక్‌కు అంతరాయం కలగకుండా ప్రయాణం ప్లాన్ చేసుకోవాలని కోరింది. రేణిగుంట విమానాశ్రయం, తిరుపతి రైల్వే స్టేషన్, ఆర్డీసీ బస్ స్టాండ్ వంటి ప్రాంతాల నుంచి తిరుమలకు వెళ్లే వాహనదారులు ముందస్తు ఏర్పాట్లు చేసుకోవాలని టీటీడీ కోరుతోంది. ఈ మరమ్మత్తు పనులు భక్తుల ప్రయాణ అనుభవాన్ని మెరుగుపరచేందుకు చేపట్టబడినవని, ఎలాంటి అవాంతరాలు లేకుండా పూర్తి చేయాలనే ఉద్దేశంతో అన్ని శాఖలు సమన్వయంతో పనిచేస్తున్నాయని టీటీడీ ప్రకటించింది. అత్యవసర సమయంలో సహాయం కోసం భక్తులు టోల్ ఫ్రీ నెంబర్ 155257 ను సంప్రదించవచ్చని సూచించింది.

 

ఇది కూడా చదవండి: బుల్లెట్ ట్రైన్ వచ్చేస్తుందోచ్! ఆ ఒక్క జిల్లాలోనే 41 గ్రామాల్లో.. హాల్ట్ స్టేషన్లు ఇవే!

 

అన్ని రకాల వార్తల కోసం  ఇక్కడ క్లిక్ చేయండి

 

మీకు ఈ న్యూస్ కూడా నచ్చవచ్చు

 

 తల్లికి వందనం లిస్ట్ లో మీ పేరు రాలేదా? వెంటనే ఈ పని చేయండి! ఆఖరి తేదీ..

 

మృతుల కుటుంబానికి ఎక్స్‌గ్రేషియా ప్రకటించిన టాటా గ్రూప్! ఒక్కొక్కరికి...

 

వాకింగ్ ఎంత సేపు చేయాలి! అతిగా నడిస్తే ఏం జరుగుతుంది?

 

10 నిమిషాల ఆలస్యమే తన ప్రాణాలు కాపాడింది! లక్ అంటే ఇదే మరి!

 

అహ్మదాబాద్ విమాన ప్రమాదం! ప్రయాణికులే కాదు... చదువుకుంటున్న డాక్టర్లు కూడా.. తెలుగు వారు?

 

 ఆ ప్రాంతం ప్రజలకు శుభవార్త! రూ.550 కోట్లతో అధునాతన క్యాన్సర్ ఆస్పత్రి!

 

టాటా నానో రీఎంట్రీ! ఫీచర్లు చూస్తే ఫిదా అవ్వాల్సిందే!

 

వైసీపీకి దిమ్మదిరిగే షాక్! సాక్షి ఛానల్ పై కేసు నమోదు!

 

లోకేష్ కి ప్రమోషన్ ఎప్పుడు! చంద్రబాబు ఏమన్నారంటే?

 

దుబాయ్ ప్రభుత్వం రిక్రూట్మెంట్ డ్రైవ్! నెలకు సుమారు రూ.10 లక్షలు! వెంటనే అప్లై చేసుకోండి!

 

తల్లికి వందనం నిధులు విడుదల! ఇలా దరఖాస్తు చేసుకోండి.. లేకపోతే అంతే!

 

 బ్రేకింగ్ న్యూస్! మూతపడనున్న దుబాయ్ అంతర్జాతీయ ఎయిర్పోర్ట్! ఎందుకంటే?

 

ఆంధ్ర  ప్రవాసి గ్రూప్ లో జాయిన్ అవ్వండి:

Whatsapp group

Telegram group

Facebook group

 


   #AndhraPravasi #TirumalaUpdates #TTDInitiative #TirumalaMandapam #PreserveHeritage #AncientArchitecture #AlipiriMandapam #TTDRestoration #TirumalaTravelAlert #TTDNotices #GhatsRoadRepairs #DevoteeGuidelines #TirumalaSafety #TTDHeritageConservation #SaveMandapam #TirumalaJourneyPlanning